అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పాకిస్థాన్కు 11 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి ఆమోదం తెలపడంతో భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఐఎంఎఫ్ ఈ రుణాన్ని ఆమోదించడాన్ని భారతీయులు...
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం ఒక్కసారిగా కలకలం రేపింది. “ఏ క్షణమైనా ఎయిర్పోర్టును బాంబుతో పేల్చేస్తాం, ఈ విషయం మీ ప్రభుత్వానికి తెలియజేయండి” అంటూ పాకిస్థాన్...