భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఉద్ధృతమైన తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఎంపీ రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. భారతీయులు ఎన్నటికీ యుద్ధాన్ని ప్రారంభించరని, అయితే శత్రువు దాడి చేసినప్పుడు...
భారత ప్రభుత్వం టెర్రరిజంపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏ ఉగ్రదాడి జరిగినా దానిని భారత్పై యుద్ధంగా పరిగణించి, తీవ్రంగా ప్రతిస్పందిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రక్షణ, విదేశాంగ...