భారత సైన్యం ఉగ్రవాదాన్ని అంతమొందించే దిశగా దృఢమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతంగా నిర్వహించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ వెల్లడించారు. పహల్గామ్లో జరిగిన...
భారతదేశంమాల్దీవ్స్ కు ఆర్థిక సహాయం అందిస్తూ మరోసారి తన స్నేహపూర్వక వైఖరిని చాటుకుంది. తాజాగా, మాల్దీవ్స్కు 50 మిలియన్ డాలర్ల (సుమారు 420 కోట్ల రూపాయలు) ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని ట్రెజరీ బిల్స్...