ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అమర జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన, అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునే కార్యక్రమాన్ని తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు....
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖతర్ నుండి విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా స్వీకరించిన విషయంలో తలెత్తిన విమర్శలపై స్పందిస్తూ, తాను మూర్ఖుడిని కాదని, దేశ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ఈ...