మణిపుర్లోని చందేల్ జిల్లాలో జరిగిన తీవ్రమైన కాల్పుల్లో 10 మంది మిలిటెంట్లు హతమయ్యారని భారత సైన్యం ప్రకటించింది. న్యూ సమతాల్ గ్రామం సమీపంలో, భారత్-మయన్మార్ సరిహద్దు వద్ద మిలిటెంట్ల కదలికలపై నిర్దిష్ట సమాచారం అందడంతో అస్సాం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెలలో తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు సందర్భాల్లో పర్యటించనున్నారు. మే 21న కుప్పం తిరుపతి గంగమాంబ జాతరలో సీఎం దంపతులు పాల్గొని, సంప్రదాయ కార్యక్రమాల్లో భాగమవుతారు....