ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. పాలకొండ మండలంలోని బాసూరు గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఓ వ్యక్తి డాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. సుంకరి...
గౌరవనీయ కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ నగరంలో రేపు సాయంత్రం 5 గంటలకు ‘తిరంగ యాత్ర’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ యాత్ర భారత సైన్యం విజయవంతంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’...