ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసేందుకు ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే, సర్వర్లు సరిగ్గా పనిచేయకపోవడంతో సచివాలయ ఉద్యోగులు దరఖాస్తుదారులను వెనక్కి పంపుతున్నారు. ఈ సాంకేతిక సమస్యల...
గాజా స్ట్రిప్లో నివసిస్తున్న దాదాపు 10 లక్షల మంది పాలస్తీనియన్లను శాశ్వతంగా లిబియాకు తరలించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై లిబియా ప్రభుత్వంతో రహస్య చర్చలు జరుగుతున్నాయని,...