గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సమగ్రంగా చేపడుతోంది....
అమెరికాలో టోర్నడోలు భీకర విధ్వంసం సృష్టించాయి. కెంటక్కీ, మిస్సోరి రాష్ట్రాల్లో పెనుగాలులు విరుచుకుపడి ప్రాణనష్టం, ఆస్తినష్టాన్ని మిగిల్చాయి. కెంటక్కీలో 14 మంది, మిస్సోరిలో 7 మంది సహా మొత్తం 21 మంది ఈ విపత్తులో మరణించారు....