మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కబ్జాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ధరణి వ్యవస్థను ప్రవేశపెట్టారని, దీని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని...
తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వం మానసిక ధైర్యం మరియు ఆర్థిక సహాయం అందిస్తుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. శిశువిహార్ సంస్థల్లో సంరక్షణలో ఉన్న అనాథ చిన్నారులకు మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆరోగ్యశ్రీ కార్డులను...