జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత దేశంలో ప్రధానమంత్రి అంటే ఇందిరా గాంధీలాంటి నాయకత్వం కావాలనే చర్చ జోరందుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరా గాంధీ పాలనలో పాకిస్థాన్ను రెండు ముక్కలుగా...
విజయనగరంలో ఉగ్రవాద కుట్ర కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో నిందితులైన సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్లకు విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న...