నిర్మల్ జిల్లా ఖానాపూర్లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. శేఖర్, సుజాత దంపతుల 28 రోజుల పసిపాప, ఓ తండ్రి తాగిన మైకంలో చేసిన తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని...
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల కొండపై పచ్చదనాన్ని పెంచేందుకు రూ.4 కోట్ల నిధులను కేటాయించింది. అలాగే, టీటీడీ ఆధీనంలోని ఉప ఆలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక...