సికింద్రాబాద్లో రైళ్లలో ప్రయాణికులను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు హిజ్రాలతో పాటు ఒక మైనర్ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురి నుంచి రూ.10,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన...
నటి సయామీ ఖేర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాన్ని వెల్లడించారు. తనకు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఒక తెలుగు దర్శకుడు సినిమా అవకాశం కోసం కమిట్మెంట్ అడిగాడని ఆమె తెలిపారు. ఒక ఏజెంట్ ఆమెకు...