వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సెప్టెంబర్ 6న హైదరాబాద్ రాబోతున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, ముందుగా పార్టీ నాయకులతో భేటీ అవుతారు. అనంతరం, భాగ్యనగర్ గణేశ్...
వినాయక నిమజ్జనం సందర్భంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు ఆదేశించారు. హైదరాబాద్లో సెప్టెంబర్ 6న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని వైన్స్ మూసివేయాలని ఎక్సైజ్ శాఖ...