విజయనగరంలో బాంబు పేలుళ్ల కుట్ర కేసు విచారణ నాలుగో రోజున సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లో పేలుళ్లు జరపాలని సౌదీ అరేబియా నుంచి ఆదేశాలు అందినప్పటికీ, సిరాజ్ ఉర్ రెహమాన్ (29) తన మొదటి...
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఈ సారి అసాధారణంగా ముందుగానే ప్రవేశించాయి. రాష్ట్ర ఏర్పాటైన 2014 తర్వాత తొలిసారిగా ఇంత త్వరగా, అంటే మే నెలలోనే రుతుపవనాలు తెలంగాణను తాకినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. గత పదేళ్లలో...