ప్రకాశం జిల్లా మార్కాపురంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరు వాసి హరిబాబు (35) రాత్రి సమయంలో రైలు కుదుపుల్లో చిక్కుకుని కింద పడిపోయాడు. సహచరులు వెంటనే చైన్ లాగి రైలును ఆపారు....
తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ను కట్టడానికి సీఎం రేవంత్ చేసిన ప్రకటనతో కాళేశ్వరం ప్రాంతంలోని 3 బ్యారేజీల భవిష్యత్తు అనిశ్చితిలో పడినట్లుంది. మేడిగడ్డ బ్యారేజీ ఇప్పటికే కుంగిపోయి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా ముప్పు ఉందని ప్రభుత్వం తెలిపింది....