న్యూఢిల్లీ, మే 27: భారతదేశపు తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. దేశ నిర్మాణంలో నెహ్రూ గారి పాత్రను గుర్తుచేస్తూ...
అమరావతి, మే 27: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల యుఎస్ఆర్ జిల్లా పేరును అధికారికంగా “వైఎస్ఆర్ కడప”గా మార్చిన నేపథ్యంలో, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా పేరు మార్పు అంశం హాట్ టాపిక్గా మారింది. రాజకీయ వర్గాలు, ప్రజాప్రతినిధులు,...