ఉత్తరప్రదేశ్లోని కాన్పుర్ మెట్రో ప్రాజెక్ట్లో అండర్గ్రౌండ్ నిర్మాణ పనులు చేపట్టిన తుర్కియేకు చెందిన గులెర్మాక్ సంస్థ కాంట్రాక్టర్లకు షాకిచ్చింది. ఈ సంస్థ రూ.80 కోట్ల బకాయిలను చెల్లించకుండా నగరం నుంచి పరారైనట్లు తెలుస్తోంది. కాన్పుర్ మెట్రో...
పూజల పేరుతో ఓ జ్యోతిష్యాలయం గురూజీ మోసం చేసిన ఘటన నాగోల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. శ్రీరేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయాన్ని నిర్వహిస్తున్న సాయిరాజ్ అనే గురూజీ, కుటుంబ సమస్యల పరిష్కారం కోసం పూజలు చేస్తానని...