వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ వాయుగుండం పారాదీప్కు తూర్పు ఈశాన్య దిశగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని...
దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో సేవలందిస్తున్న అర్చకులు, ఉద్యోగులకు శుభవార్త అందింది. అర్చక సంక్షేమ బోర్డు, ఇతర కార్పొరేషన్ ఉద్యోగుల తరహాలో అర్చకులకు పెన్షన్ సౌకర్యం కల్పించేందుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో పదవీ విరమణ...