లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి విజయవాడ ACB కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ నెల 11న తిరిగి...
ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ దొరకడం ముఖ్యమంత్రులకే కష్టసాధ్యమని రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు మాత్రం వరుసగా సమయం కేటాయించడం రాజకీయ చర్చలకు దారితీస్తోంది. టీడీపీ వర్గాలు...