ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో తెలంగాణకు చెందిన అథ్లెట్ నందిని అగసర మహిళల హెప్టాథ్లాన్ 800 మీటర్ల ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించి రాష్ట్రానికి గర్వకారణమైంది. సికింద్రాబాద్కు చెందిన ఈ యువ అథ్లెట్, చైనాకు చెందిన...
ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడేందుకు సిద్ధమవుతున్న ముంబై ఇండియన్స్కు గాయాల గండం ఎదురవుతోంది. మిడిలార్డర్ బ్యాట్స్మన్ తిలక్ వర్మ, పేసర్ దీపక్ చాహర్లు పంజాబ్ కింగ్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో...