ఏపీ ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేలా అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. పలు కీలక అంశాలపై స్పందించిన ఆయన, కూటమి పాలనలో...
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రూ.260 కోట్లు 45 లక్షల...