ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి అనిల్కుమార్ సింఘాల్ మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)గా నియమితులయ్యారు. 2017 నుంచి 2020 వరకు ఆయన ఇదే పదవిలో పనిచేశారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అనేక...
రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు తెలంగాణలో విస్తృతంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వానలతో...