తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ 60 ఏళ్లుగా మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. జూబ్లీహిల్స్లో మీడియాతో మాట్లాడిన...
నేపాల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తుండగా, ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పోలీసుల శక్తి సరిపోకపోవడంతో అనేక ప్రాంతాల్లో పరిస్థితులు అదుపు తప్పాయి. ఈ...