ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి ఫొటోలు ఏర్పాటు చేయడంపై ఎటువంటి నిషేధం లేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై రిటైర్డ్ ఉద్యోగి వై.కొండలరావు వేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం,...
హైదరాబాద్ ముషీరాబాద్లోని అరేబియన్ మండి రెస్టారెంట్లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. కస్టమర్కు వడ్డించిన బిర్యానీ ప్లేట్లో బొద్దింక కనిపించడంతో అతను షాక్కు గురయ్యాడు. ఆహారంలో ఇలాంటి అసహ్యకర దృశ్యం చూసి కస్టమర్ ఒక్కసారిగా భయాందోళనకు...