సాధారణంగా ఇండియా–పాకిస్థాన్ పోరు అంటే క్రికెట్ ఫ్యాన్స్కి పండుగే. ఎక్కడ జరిగినా టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడైపోతాయి. స్టేడియాలు నిండిపోతాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి విభిన్నంగా మారింది. సెప్టెంబర్ 14న UAEలో జరగబోతున్న ఆసియా కప్...
కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ తండ్రి తన చిన్న కుమారుడిని రక్షించేందుకు చేసిన ప్రయత్నం చివరకు తన ప్రాణాలు కోల్పోయేలా చేసింది. వేగంగా వచ్చిన బైక్ను...