అమెరికా రాజకీయ వర్గాలను కుదిపేసే సంఘటన చోటుచేసుకుంది. కన్జర్వేటివ్ యాక్టివిస్టు, టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ (Turning Point USA) వ్యవస్థాపకుడు ఛార్లీ కిర్క్ (31) కాల్పుల్లో హత్యకు గురయ్యారు. అమెరికా వ్యాప్తంగా రైటిస్టు భావజాలాన్ని బలంగా...
విశాఖలోని కొబ్బరితోట వినాయక మండపం వద్ద భక్తులకు నిజంగా కళ్లుచెదిరే అన్నదానం నిర్వహించారు. గణేశ నవరాత్రి వేడుకల సందర్బంగా ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయగా, ఒక్కో భక్తునికి వడ్డించిన వంటకాల సంఖ్యే 45కి చేరింది....