కవలలు సాధారణంగా చాలా అరుదుగా కనిపించే వారు. అలాంటివారిని ఒకేచోట వందల సంఖ్యలో చూడటం ప్రత్యేకమైన అనుభవం. తాజాగా కేరళలోని కొచ్చిలో ఓ విశేష దృశ్యం ఆవిష్కృతమైంది. ఏకంగా 160 మంది ట్విన్స్, ట్రిపుల్స్ ఒకేచోట...
హైదరాబాద్ కూకట్పల్లిలో రేణు అగర్వాల్ (50) అనే గృహిణి దారుణ హత్యకు గురైంది. డబ్బు, బంగారం కోసం ఇంట్లో పనిచేసే హర్ష్, అతని స్నేహితుడు రోషన్ కలిసి ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న...