తెలంగాణ ప్రభుత్వం ఉచిత సన్నబియ్యం పంపిణీని అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని బియ్యం మార్కెట్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. గత మూడు, నాలుగు నెలలుగా పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా రేషన్ ద్వారానే బియ్యం...
నేపాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా భారత్కు తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు ఐటీ, గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేశ్ వివరాలు వెల్లడించారు....