మొరాకో పర్యటనలో ఉన్న డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, పార్ట్-2 మిగిలే ఉందన్నారు. అయితే అది పాకిస్థాన్ తీరుపై ఆధారపడి ఉంటుందని దాయాది దేశానికి చురకలు...
TG: సింగరేణి కార్మికులకు ప్రభుత్వం దసరా బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34శాతం పంచాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా 41 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులకు రూ.1,95,610 చొప్పున బోనస్...