జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బోగస్ ఓట్ల అంశం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నేతలు ఒకే చిరునామా వద్ద 43 ఓట్లు నమోదు అయ్యాయని ఆరోపిస్తూ, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు విచారించిన తరువాత, ఈ...
భారతదేశంలో నక్సలిజం కథ ముగింపు దశకు చేరింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్లు, వ్యూహాత్మక చర్యలతో మావోయిస్టులు నేలకొరుగుతున్నారు. ఇక ఆయుధాలు వదిలి ప్రభుత్వ విధానంపై విశ్వాసం ఉంచుతున్న నక్సల్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేవలం...