తెలంగాణలో రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా, రేపు మరియు ఎల్లుండి స్కూళ్లకు...
పీఎం ఫసల్ బీమా యోజన (PMFBY) కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం నిన్న రూ.3,900 కోట్లను ఖాతాల్లో జమ చేసింది. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా తెలుసుకోవాలంటే, ముందుగా pmfby.gov.in వెబ్సైట్కి వెళ్లాలి. అక్కడ...