ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మొంథా తుపాను భారీ ప్రభావం చూపింది. ఈ తుపాను కారణంగా రాష్ట్రానికి మొత్తం రూ.5,265 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా అధికారులు వెల్లడించారు. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు...
ముంబై నగరంలో గురువారం సంచలన ఘటన చోటు చేసుకుంది. సినిమా ఆడిషన్ పేరుతో రోహిత్ ఆర్య అనే వ్యక్తి 17 మంది చిన్నపిల్లలను కిడ్నాప్ చేశాడు. ఈ సంఘటన పోవాయి ప్రాంతంలోని ఆర్ఏ స్టూడియోస్ వద్ద...