ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఇండియన్ రైల్వే వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (BLW) ప్రాంగణంలో తొలిసారిగా రైలు పట్టాల మధ్యలో సోలార్ ప్యానెల్స్ అమర్చారు. ఇప్పటివరకు రైల్వే స్టేషన్ల భవనాలపై, ఖాళీ ప్రదేశాల్లోనే...
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ భవిష్యత్ పరిస్థితులపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీకి సమగ్ర దృష్టి లేదని ఆయన వ్యాఖ్యానించారు. “బీజేపీ అధిష్ఠానం తెలంగాణపై అంతగా దృష్టి పెట్టడం లేదు. పెద్దలు చెప్పేది...