తెలంగాణ రాజధాని హైదరాబాదులోని హుస్సేన్సాగర్ పరిసరాలు త్వరలోనే కొత్త చరిత్రను రాసేలా మారనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, హుస్సేన్సాగర్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయేందుకు రూ.200 కోట్ల ప్రాజెక్టును...
అప్పటి TG సీఎం కేసీఆర్ పేర్కొన్న సాక్ష్యాలను విచారణలో మెన్షన్ చేయలేదని మత్తయ్య అన్నారు. ’రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారు. వారు విచారణను తప్పుదోవ పట్టించి సాక్ష్యాలను నాశనం చేసే...