బీజింగ్లో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్–చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీతో సమావేశం అనంతరం చైనా అధికారిక మీడియా Xinhua ఒక కీలక వ్యాఖ్యను ప్రచురించింది. తైవాన్ చైనాకే చెందినదని జైశంకర్ పునరుద్ఘాటించారని ఆ మీడియా...
జమ్మూకాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లా చాశోతి ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. అనేక ఇళ్లు, దుకాణాలు, వాహనాలు వరద స్రవంతిలో కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో 60 మందికి పైగా...