కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఆదివారం ఉదయం ఘోర విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఒక నీటి కుంటలో ఆరుగురు చిన్నారులు ఈత కొట్టడానికి వెళ్లి దురదృష్టవశాత్తు మునిగి మృతిచెందారు. కుంటలో ఆడుకుంటూ...
AP: తిరుమలలో భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని టిటిడి ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. టిటిడి లో పనిచేస్తున్న అన్యమత సిబ్బందిని మరో విభాగాలకు మార్చడంపై, వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడంపై చర్యలు...