130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ KC వేణుగోపాల్ మధ్య ఘర్షణాత్మక వాదన చోటుచేసుకుంది. ‘రాజకీయాల్లో నైతికత తీసుకొస్తామంటున్నారు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ అరెస్టు...
దేశంలో పెరుగుతున్న ఆన్లైన్ బెట్టింగ్ మోసాలను అరికట్టేందుకు కేంద్రం రూపొందించిన ‘ఆన్లైన్ గేమింగ్ బిల్లు’కి లోక్సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ప్రభుత్వం పట్టుదలతో బిల్లును ఆమోదింపజేసింది. ఈ బిల్లులో ఈ-స్పోర్ట్స్, సాధారణ ఆన్లైన్...