ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు తొలి త్రైమాసిక బోనస్ ప్రకటించనుందని సమాచారం. ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఈసారి 75 శాతం నుంచి 89 శాతం వరకు బోనస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా PL4...
నెలరోజులు జైలుకెళ్లిన మంత్రులను పదవి నుంచి తొలగించే రాజ్యాంగ సవరణ బిల్లు చుట్టూ దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నప్పటికీ, ఆమోదం పొందే అవకాశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రాజ్యాంగ సవరణలకు...