తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓటు చోరీ వ్యవహారంపై ప్రజల దృష్టి మరల్చేందుకు కేంద్రం 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తెరపైకి తెచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ...
భారత్ – నేపాల్ మధ్య సరిహద్దు వివాదం మళ్లీ చర్చనీయాంశమైంది. లింపియాధుర, లిపులేఖ్, కాలాపాణి ప్రాంతాలు తమ భూభాగమని నేపాల్ వాదిస్తుండగా, భారత్ దీనిని ఖండించింది. భారత్ స్పష్టంగా చెప్పింది – “లిపులేఖ్ ద్వారా భారత్–చైనా...