భారత ప్రాచీన నృత్యకళ భరతనాట్యంకు చైనాలో అరుదైన గౌరవం దక్కింది. కేవలం 17 ఏళ్ల చైనీస్ యువతి జాంగ్ జియా యువాన్ తన భరతనాట్య ప్రదర్శనతో ప్రేక్షకులను అబ్బురపరిచింది. బీజింగ్లో జరిగిన తన అరంగేట్ర నృత్యం...
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా కొంతమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక...