తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆందోళన వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో నిత్యజీవన విధానమే స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడటంపై...
ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలో ఈసారి వినాయక నవరాత్రులు మరింత వైభవంగా మారాయి. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో 126 అడుగుల ఎత్తైన మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత భారీ విగ్రహాన్ని మట్టితో నిర్మించడం విశేషం. గణనాథుడి...