ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూలపేట పోర్టు పనులు దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఈ పోర్టును అత్యాధునిక హంగులతో నిర్మిస్తుండగా, రాబోయే ఏప్రిల్ నెలలో షిప్ల ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు...
మెగా టోర్నీలో లీగ్ దశ ముగియడంతో టాప్-8 జట్ల జాబితా సిద్ధమైంది. ఆస్ట్రేలియా వంటి దిగ్గజ జట్లు వెనుదిరగగా, జింబాబ్వే వంటి జట్లు సంచలన విజయాలతో ముందుకు సాగాయి. గ్రూప్-ఏ నుంచి భారత్ ఇప్పటికే అర్హత...