National8 months ago
నారీశక్తిని చాటేలా ప్రెస్ మీట్
పాకిస్థాన్లో ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడుల వివరాలను వెల్లడించిన ప్రెస్ మీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విదేశాంగ శాఖ అధికారి విక్రమ్ మిస్త్రీతో పాటు ఇద్దరు మహిళా అధికారులు, మిలిటరీ కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేన...