హైదరాబాద్లో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో మాక్ డ్రిల్ జరగనుంది. అత్యవసర సమయాల్లో, ముఖ్యంగా వైమానిక దాడుల సమయంలో ప్రజలు ఎలా స్పందించాలి, భద్రతా బృందాలు ఎలా రక్షణ కల్పిస్తాయి...
పాకిస్థాన్లో ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడుల వివరాలను వెల్లడించిన ప్రెస్ మీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విదేశాంగ శాఖ అధికారి విక్రమ్ మిస్త్రీతో పాటు ఇద్దరు మహిళా అధికారులు, మిలిటరీ కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేన...