హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం ఒక్కసారిగా కలకలం రేపింది. “ఏ క్షణమైనా ఎయిర్పోర్టును బాంబుతో పేల్చేస్తాం, ఈ విషయం మీ ప్రభుత్వానికి తెలియజేయండి” అంటూ పాకిస్థాన్...
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ భారత్పై భారీ దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి దాదాపు 500 డ్రోన్లతో సియాచిన్ (లద్దాక్) నుంచి కచ్ (గుజరాత్) వరకు 24 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వీటిని ప్రయోగించినట్లు...