భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వారం రోజులు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మిగతా మ్యాచులను బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలు, ఉత్తర భారతంలో...
భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఉద్ధృతమైన తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఎంపీ రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. భారతీయులు ఎన్నటికీ యుద్ధాన్ని ప్రారంభించరని, అయితే శత్రువు దాడి చేసినప్పుడు...