ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటైన భోగాపురం విమానాశ్రయం పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 86 శాతం పనులు పూర్తయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వర్షాకాలం కొనసాగుతున్నప్పటికీ, కాంట్రాక్ట్ సంస్థ...
ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రాజెక్ట్లో నీటి మట్టం పెరుగుతున్న దృష్ట్యా అన్ని గేట్లను ఎత్తివేశారు. మొత్తం 26 గేట్లను 5...