మొరాకో పర్యటనలో ఉన్న డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, పార్ట్-2 మిగిలే ఉందన్నారు. అయితే అది పాకిస్థాన్ తీరుపై ఆధారపడి ఉంటుందని దాయాది దేశానికి చురకలు...
US H-1B వీసా ఫీజు పెంపు నేపథ్యంలో PM మోదీపై LoP రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు గుప్పించారు. ‘నేను మళ్లీ చెబుతున్నా. ఇండియాకు బలహీనుడు ప్రధానిగా ఉన్నారు’ అని రాహుల్ ట్వీట్...