ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కొత్త అడుగులు వేస్తోంది. అందులో భాగంగా, విశాఖపట్నంలోని కైలాసగిరి పర్వతంపై ప్రత్యేక ఆకర్షణగా గాజు వంతెన (Glass Sky Walk Bridge)ను నిర్మిస్తున్నారు. ఇది దేశంలోనే...
హైదరాబాద్లో జీవన శైలి వేగంగా మారిపోతోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే దంపతుల సంఖ్య పెరగడంతో బిజీ లైఫ్ స్టైల్ సాధారణమైంది. ఉద్యోగాల్లో నిమగ్నమయ్యే తల్లులు, చిన్న పిల్లలను చూసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి...