విశాఖలోని కొబ్బరితోట వినాయక మండపం వద్ద భక్తులకు నిజంగా కళ్లుచెదిరే అన్నదానం నిర్వహించారు. గణేశ నవరాత్రి వేడుకల సందర్బంగా ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయగా, ఒక్కో భక్తునికి వడ్డించిన వంటకాల సంఖ్యే 45కి చేరింది....
కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ తండ్రి తన చిన్న కుమారుడిని రక్షించేందుకు చేసిన ప్రయత్నం చివరకు తన ప్రాణాలు కోల్పోయేలా చేసింది. వేగంగా వచ్చిన బైక్ను...